దావీదు, అతని పరివారము

ఆదాము నుండి యిస్రాయేలు వరకు మూడు మహాజాతులు

1 1. ఆదాము షేతును, షేతు ఎనోషును కనెను.

2. ఎనోషు కుమారుడు కేనాను. అతని కుమారుడు మహలలేలు. అతని పుత్రుడు యారెదు.

3. యారెదు నుండి క్రమముగా హనోకు, మెతూషెల, లామెకు, నోవా అనువారు జన్మించిరి.

4. షేము, హాము, యాఫెతు నోవా కుమారులు.

యాఫెతు వంశజులు

5. యాఫెతు వంశజులు గోమెరు, మాగోగు, మాదయి, యావాను, తూబాలు, మెషెకు, తీరసు.

6. గోమెరు వంశజులు అష్కెనసు, దీఫతు, తొగర్మా.

7. యావాను వంశజులు ఎలీషా, తార్షీషు, కిత్తీము, రోదానీము.

హాము వంశజులు

8. హాము వంశజులు కూషు, మిస్రాయీము, పూతు, కనాను.

9. కూషు వంశజులు సెబా, హవీలా, సబ్తా, రామా, సబ్తెకా. రామా వంశజులు షెబా, దెదాను.

10. కూషు పుత్రుడు నిమ్రోదు ప్రపంచము నందలి మొది విజేత.

11-12. మిస్రాయీమునుండి ప్టుిన ప్రజలే లూదీయులు, అనామీయులు, లెహబీ యులు, నప్తుహీయులు, పత్రుసీయులు, కస్లూహీయులు (ఫిలిస్తీయులకు మూలపురుషులు) మరియు కఫ్తోరీ యులు.

13. కనాను పెద్దకొడుకు సీదోను, రెండవ కుమారుడు హేతు.

14-16. యెబూసీయులు, అమోరీయులు, గిర్గాషీయులు, హివ్వీయులు, అర్కీ యులు, సీనీయులు, అర్వాదీయులు, సెమారీయులు, హమాతీయులుకూడ పై కనాను వంశజులే.

షేము వంశజులు

17. షేము పుత్రులు ఏలాము, అష్షూరు, అర్పక్షదు, లూదు, ఆరాము, ఊజు, హూలు, గెతెరు, మెషకు.

18. అర్పక్షదు పుత్రుడు షెలా. అతని పుత్రుడు ఏబెరు.

19. ఏబెరు పుత్రులలో ఒకని పేరు పెలెగు. అతని కాలమున భూమి నెఱలిచ్చినది. కనుక అతనికి ఆ పేరువచ్చెను. మరియొకని పేరు యోక్తాను.

20-23. యోక్తానువంశజులు అల్మోదాదు, షెలెఫు, హసర్మావెతు, యెరా, హదోరాము, ఊసాలు, దిక్లా, ఏబాలు, అబీమాయేలు, షేబ, ఓఫీరు, హవీలా, యోబాబు.

షేమునుండి అబ్రహామువరకు

24-28. షేమునుండి అబ్రహామువరకు గల వంశవృక్షమిది: షేము, అర్పక్షదు, షేలా, ఏబెరు, పెలెగు, రవూ, సెరూగు, నాహోరు, తెరా, అబ్రహాము అని పేరు పొందిన అబ్రాము. అబ్రహాము కుమారులు ఈసాకు, యిష్మాయేలు.

యిష్మాయేలు వంశజులు

29-31. యిష్మాయేలు పెద్దకొడుకు నెబాయోతు. తరువాతి కుమారులు కేదారు, అద్బయేలు, మిబ్సాము, మిష్మా, దూమా, మస్సా, హాదదు, తేమా, యేతూరు, నాఫీషు, కేద్మా.

32. అబ్రహామునకు తన ఉంపుడు కత్తెయైన కెతూర వలన కలిగిన సంతానము సిమ్రాను, యోక్షాను, మెదాను, మిద్యాను, ఇష్బాకు, షువా. యోక్షాను పుత్రులు షేబా, దేదాను. 

33. మిద్యాను కుమారులు ఏఫా, ఏఫేరు, హానోకు, అబీదా, ఎల్దా.

ఈసాకు – ఏసావు

34. అబ్రహాము కుమారుడు ఈసాకునకు ఏసావు, యిస్రాయేలు అని ఇద్దరు కుమారులు.

35. ఏసావు పుత్రులు ఎలీఫాసు, రెయూవేలు, యెయూషు, యాలాము, కోరా.

36. ఎలీఫాసు వంశజులు తేమాను, ఓమరు, సెఫి, గాతాము, కనసు, తిమ్నా, అమాలేకు.

37. రెయూవేలు వంశజులు నహతు, సెరా, షమ్మా, మిస్సా.

సేయీరు వంశజులు

38. సేయీరు కుమారులు లోతాను, షోబాలు, సిబ్యోను, అనా, దిషోను, ఏసెరు, దిషాను.

39. లోతాను కుమారులు హోరీ, హోమాము. తిమ్నా లోతానునకు సోదరి.

40. షోబాలు కుమారులు అల్యాను, మనహతు, ఏబాలు, షెఫి, ఓనాము. సిబ్యోను కుమా రులు అయ్యా, అనా. 41. అనా కుమారుడు దిషోను. దిషోను పుత్రులు హమ్రాను, ఎష్బాను, ఇత్రాను, కెరాను.

42. ఏసేరు కుమారులు బిల్హాను, సావాను, యాకాను. దిషోను కుమారులు ఊసు, అరాను.

ఎదోము రాజులు

43-50. యిస్రాయేలున రాచరికము ఏర్పడక మునుపే ఎదోము నేలిన రాజులపేర్లివి: బెయోను కుమారుడైన బెలా, దిన్హాబా పట్టణమునుండి రాజ్యము చేసెను. బెలా చనిపోగా, బొస్రా వాసియైన సెరా కుమారుడు యోబాబు అతని స్థానమున రాజయ్యెను.  యోబాబు మరణించగా తేమానీయుడైన హుషాము అతనికి బదులుగా రాజయ్యెను. హుషాము మరణించిన తరువాత మోవాబు దేశమున మిద్యానీయులను చంపిన బెదదు కుమారుడగు హదదు అతనికి బదు లుగా రాజయ్యెను. ఇతడు అవీతు నుండి పరిపాలన చేసెను. హదదు మరణించిన తరువాత మస్రేకా వాసియైన సమ్లా అతని స్థానమున రాజయ్యెను. సమ్లా మరణించిన తరువాత  ఏి యొడ్డుననున్న రెహబోతు వాసియైన షావూలు అతనికి బదులుగా రాజయ్యెను. షావూలు మరణించిన తరువాత అక్బోరు కుమారుడగు బాలుహానాను అతనికి బదులుగా రాజయ్యెను.  బాలుహానాను మరణించిన తరువాత అతనికి బదు లుగా హదదు రాజయ్యెను. అతడు  పాయిము  నుండి రాజ్యము చేసెను. ఇతని భార్య మెహెతబేలు. ఈమె మెసహాబు కుమార్తెయైన మత్రేదునకు ప్టుినది.

51-54. హదదు మరణించినతరువాత ఎదోము నందుండిన నాయకుల పేరులివి: తిమ్నా, అల్యా, యతేతు, ఓహోలీబామా, ఏలా, పీనోను, కనసు, తేమాను, మిబ్సారు, మగ్దియేలు, ఈరాము.