మొదిభాగము 1-41

రెండు త్రోవలు

1              11.           దుష్టుల సలహాలను పాింపని వాడును, పాపుల మార్గమున నడువని వాడును,                                                             అపహాసకులు కూర్చుండుచోట కూర్చుండని నరుడు ధన్యుడు.

2.           ప్రభువు ధర్మశాస్త్రమును ఆనందముతో 

               పారాయణము చేయుచు, రేయింబవళ్ళు

               దానిని ధ్యానించువాడు ధన్యుడు.

3.           అతడు ఏి ఒడ్డున నాటగా

               సకాలమున పండ్లనిచ్చుచు,

               ఆకులు వాడిపోని చెట్టువింవాడు.

               అతడు తాను చేప్టిన కార్యములన్నిట

               విజయమును బడయును.

4.           కాని దుర్మార్గుల్టివారు కారు.

               వారు కళ్ళమున

               గాలికెగిరిపోవు పొట్టువింవారు.

5.           దుష్టులు దేవుని తీర్పుకునకు

               తట్టుకొని నిలువజాలరు, 

               నీతిమంతుల సభలో

               పాపులు నిలువజాలరు.

6.           నీతిమంతుల మార్గము

               ప్రభువునకు తెలియును.

               దుష్టులమార్గము

               నాశనమునకు నడుపును.

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము